ప్రొద్దుటూరు(ఆగస్, 3): ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,344 కేసులు నమోదు చేసి, రూ.11,27,245లు పెనాల్టీ విధించామని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ సోమవారం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి రూ.8,00,245లు, తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.3,27,000లు పెనాల్టీ విధించామని తెలిపారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ASP సూచించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు.
ప్రొద్దుటూరు(ఆగస్, 3): ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,344 కేసులు నమోదు చేసి, రూ.11,27,245లు పెనాల్టీ విధించామని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ సోమవారం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి రూ.8,00,245లు, తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.3,27,000లు పెనాల్టీ విధించామని తెలిపారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ASP సూచించారు.

