శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామనికి చెందిన ఆదిలక్ష్మి అనారోగ్య కారణంతో హాస్పిటల్ నందు చికిత్స పొందగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,03,653 రూపాయల ఆర్థిక సాయం మంజూరవడంతో,ఆ చెక్కును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మునిరజా నాయుడు,జయచంద్ర నాయుడు,కమల్ కుమార్,మల్లీశ్వరి,వెంకట్ రెడ్డి,ముని చంద్ర,బాలాజీ తదితరులు పాల్గొన్నారు

ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిధి
శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామనికి చెందిన ఆదిలక్ష్మి అనారోగ్య కారణంతో హాస్పిటల్ నందు చికిత్స పొందగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,03,653 రూపాయల ఆర్థిక సాయం మంజూరవడంతో,ఆ చెక్కును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మునిరజా నాయుడు,జయచంద్ర నాయుడు,కమల్ కుమార్,మల్లీశ్వరి,వెంకట్ రెడ్డి,ముని చంద్ర,బాలాజీ తదితరులు పాల్గొన్నారు

