అరకులోయ మండలం, మాడగడ పంచాయితీ గ్రామాలలో వీబీ జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, నేరేడు, వెదురు, సీతాఫలం మొక్కలు పంపిణీ చేశారు. సోమవారం మాడగడ పంచాయితీలో 174 మంది రైతులకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఏపీఓ జగదీశ్వరరావు తెలిపారు. చాలా గ్రామాలలో ఇప్పటికే మొక్కలు అందుకున్న రైతులు వాటిని నాటుకుంటున్నారని ఏపీఓ చెప్పారు.

- అల్లూరి సీతారామరాజు
అరకు: మాడగడ లో మొక్కలు పంపిణీ
అరకులోయ మండలం, మాడగడ పంచాయితీ గ్రామాలలో వీబీ జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, నేరేడు, వెదురు, సీతాఫలం మొక్కలు పంపిణీ చేశారు. సోమవారం మాడగడ పంచాయితీలో 174 మంది రైతులకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఏపీఓ జగదీశ్వరరావు తెలిపారు. చాలా గ్రామాలలో ఇప్పటికే మొక్కలు అందుకున్న రైతులు వాటిని నాటుకుంటున్నారని ఏపీఓ చెప్పారు.

