80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అరకులోయ లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెదేపా అరకు ఇన్చార్జ్, ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా.సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, ప్రజలు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి అరకులోయ ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.
Uploaded Video:

