Tuesday, 15 July 2025
  • Home  
  • అమరావతిని కాపాడుకొందాం
- Featured

అమరావతిని కాపాడుకొందాం

పలమనేరు, జులై4, 2020(పున్నిమి విలేకరి): రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అమరావతిని కాపాడుకొందాంని నిరసన చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి,బ్రహ్మయ్య,శ్రీధర్,గిరి,మదన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జులై4, 2020(పున్నిమి విలేకరి): రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అమరావతిని కాపాడుకొందాంని నిరసన చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి,బ్రహ్మయ్య,శ్రీధర్,గిరి,మదన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.