పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శిక్షణకు పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు శనివారం ఉదయం 8:30 గంటలకు సిరిసిల్లలోని లహరి బ్యాంక్ టు హాల్ కు హాజరుకావాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే ప్రకటనలో తెలిపారు



