నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి గోళ్ళ రాజేష్ ఘన నివాళి
నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

