సంగం..రోడ్డు ప్రమాదాల నివారణకు రంగంలోకి దిగిన ఎస్సై భోజ్యా నాయక్.
వాహనదారుల భద్రతే లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, చెట్ల తొలగింపు.
మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ఉన్న అడ్డంకులను తొలగించిన ఎస్సై భోజ్యా నాయక్
మలుపుల వద్ద వాహనదారులు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలి: ఎస్సై భోజ్యా నాయక్.
అతివేగం ప్రాణాంతకం.. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఎస్సై హెచ్చరిక.



