Tuesday, 18 August 2026
  • Home  
  • వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- రంగారెడ్డి

వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎం.ఈ. రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులను ఈ వేదికగా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేదాంతు తెలంగాణ స్టేట్ హెడ్ రవి కిరణ్, అకాడమిక్ హెడ్ భాను ప్రతాప్, బిజినెస్ హెడ్ విజయ్ సాగర్, మరియు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకల గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాలలో దిల్.సుఖ్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని నిర్వాహకులు తెలిపారు. కేవలం ఒకే ఒక బ్యాచ్ నుంచి 40 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 15 మందికి ఐఐటీ సీట్లు సాధించి అఖిల భారత స్థాయిలో బ్రాంచ్ కీర్తిని ఇనుమడింపజేశారని వెల్లడించారు. విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్లో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల చేత బోధన అందిస్తున్నామని, ఇక్కడ క్లాసులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు కెమెరాల అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక కెమెరా ద్వారా పిల్లలను, వారి అటెండెన్స్ పేరెంట్స్క వెళ్లేలా చూస్తుండగా, రెండోది ఫ్యాకల్టీ మానిటరింగ్ కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. తరగతి గదిలో బోధన పూర్తయిన వెంటనే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక ‘క్లిక్కర్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులు ఆ రోజు పాఠాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అప్పటికప్పుడే అంచనా వేసి తక్షణ పరిష్కారాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యార్థుల పురోగతిపై ప్రతి రెండు వారాలకోసారి పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ నిర్వహించి, పిల్లల సందేహాలు మరియు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్, మలక్పేట్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, రామంతాపూర్, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల నుండి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ కోర్సులలో (ఐఐటీ-జేఈఈ, నీట్) చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా దిల్? సుఖ్నగర్ బ్రాంచ్ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చునని నిర్వాహకులు తెలిపారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎం.ఈ. రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం వేదాంతు లెర్నింగ్ సెంటర్ కొత్తపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులను ఈ వేదికగా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేదాంతు తెలంగాణ స్టేట్ హెడ్ రవి కిరణ్, అకాడమిక్ హెడ్ భాను ప్రతాప్, బిజినెస్ హెడ్ విజయ్ సాగర్, మరియు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకల గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాలలో దిల్.సుఖ్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని నిర్వాహకులు తెలిపారు. కేవలం ఒకే ఒక బ్యాచ్ నుంచి 40 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 15 మందికి ఐఐటీ సీట్లు సాధించి అఖిల భారత స్థాయిలో బ్రాంచ్ కీర్తిని ఇనుమడింపజేశారని వెల్లడించారు. విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్లో అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల చేత బోధన అందిస్తున్నామని, ఇక్కడ క్లాసులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు కెమెరాల అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక కెమెరా ద్వారా పిల్లలను, వారి అటెండెన్స్ పేరెంట్స్క వెళ్లేలా చూస్తుండగా, రెండోది ఫ్యాకల్టీ మానిటరింగ్ కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. తరగతి గదిలో బోధన పూర్తయిన వెంటనే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక ‘క్లిక్కర్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులు ఆ రోజు పాఠాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అప్పటికప్పుడే అంచనా వేసి తక్షణ పరిష్కారాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యార్థుల పురోగతిపై ప్రతి రెండు వారాలకోసారి పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ నిర్వహించి, పిల్లల సందేహాలు మరియు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్, మలక్పేట్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, రామంతాపూర్, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల నుండి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ కోర్సులలో (ఐఐటీ-జేఈఈ, నీట్) చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా దిల్? సుఖ్నగర్ బ్రాంచ్ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చునని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.