తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూలోకేష్ అన్న నాయకత్వంలో విద్యార్థుల అభ్యున్నతి, పార్టీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన టీఎన్ఎస్ఎఫ్.రాష్ట్రప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ నందలూరు ( పున్నమి ప్రతినిధి) జులై 16.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూలోకేష్ అన్న నాయకత్వంలో విద్యార్థుల అభ్యున్నతి, పార్టీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

