మేఘాలయలోని ఉమ్రోయ్లో నిర్వహించిన ‘ప్రగతి-2026’ బహుళ దేశాల సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. భారత్తో పాటు భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ తదితర 13 దేశాలకు చెందిన 400 మందికి పైగా సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు భద్రత, ఆధునిక యుద్ధ వ్యూహాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు, పేలుడు పదార్థాల గుర్తింపు, కొండ ప్రాంతాల్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల ద్వారా దేశాల మధ్య పరస్పర నమ్మకం, సమన్వయం మరింత బలోపేతమైందని అధికారులు తెలిపారు.

మేఘాలయలో 13 దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు ముగింపు
మేఘాలయలోని ఉమ్రోయ్లో నిర్వహించిన ‘ప్రగతి-2026’ బహుళ దేశాల సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. భారత్తో పాటు భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ తదితర 13 దేశాలకు చెందిన 400 మందికి పైగా సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు భద్రత, ఆధునిక యుద్ధ వ్యూహాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు, పేలుడు పదార్థాల గుర్తింపు, కొండ ప్రాంతాల్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల ద్వారా దేశాల మధ్య పరస్పర నమ్మకం, సమన్వయం మరింత బలోపేతమైందని అధికారులు తెలిపారు.

