Saturday, 2 May 2026
  • Home  
  • మీడియా లక్ష్మణ్ రేఖను దాటొద్దు: ప్రొద్దుటూరు CI
- కడప

మీడియా లక్ష్మణ్ రేఖను దాటొద్దు: ప్రొద్దుటూరు CI

మీడియా లక్ష్మణ రేఖను దాటొద్దని ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐ కొండారెడ్డి సూచించారు. శనివారం 1-టౌన్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. మీడియా వార్తల్లో, ప్రసారాల్లో హింసను ప్రేరేపించవద్దని కోరారు. మత హింసలను, రాజకీయ ఘర్షణలను, వ్యక్తిత్వహననానికి పాల్పడవద్దని సూచించారు. మంచి సమాజానికి మీడియా, పోలీస్, రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీడియా లక్ష్మణ రేఖను దాటొద్దని ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐ కొండారెడ్డి సూచించారు. శనివారం 1-టౌన్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. మీడియా వార్తల్లో, ప్రసారాల్లో హింసను ప్రేరేపించవద్దని కోరారు. మత హింసలను, రాజకీయ ఘర్షణలను, వ్యక్తిత్వహననానికి పాల్పడవద్దని సూచించారు. మంచి సమాజానికి మీడియా, పోలీస్, రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.