పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థి మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన వార్డు సభ్యులు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు ఇన్ని సంవత్సరాలకు ఈ గ్రామానికి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం రిజర్వేషన్ ద్వారా కలిగినందుకు గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని ఈ సందర్భంగా తెలిపారు.

మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్, నాగులపల్లి గ్రామన్నీ ఆదర్శ గ్రామం చేయడమే నా లక్ష్యం
పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థి మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన వార్డు సభ్యులు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు ఇన్ని సంవత్సరాలకు ఈ గ్రామానికి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం రిజర్వేషన్ ద్వారా కలిగినందుకు గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని ఈ సందర్భంగా తెలిపారు.

