మయన్మార్ అధ్యక్షుడు ఉ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్కు చేరుకున్నారు. బోధ్గయలోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. వాణిజ్యం, రక్షణ, సరిహద్దు భద్రత, కనెక్టివిటీ అంశాలపై భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అనంతరం ముంబైలో వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

భారత్ పర్యటనకు మయన్మార్ అధ్యక్షుడు
మయన్మార్ అధ్యక్షుడు ఉ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్కు చేరుకున్నారు. బోధ్గయలోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. వాణిజ్యం, రక్షణ, సరిహద్దు భద్రత, కనెక్టివిటీ అంశాలపై భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అనంతరం ముంబైలో వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

