ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆఫ్రికా దేశమైన ఘనాను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, విద్య రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకమని అధికారులు పేర్కొన్నారు.

- News
ప్రధాని మోదీ ఘనా పర్యటనకు సన్నాహాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆఫ్రికా దేశమైన ఘనాను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, విద్య రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకమని అధికారులు పేర్కొన్నారు.

