పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 దసరా దీపావళి పండగల సందర్భంగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైలు సర్వీసులను మరో రెండు నెలలు పొడిగించింది నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ స్టేషన్లో ఈ రైలు నిలుస్తాయి

- రాజన్న సిరిసిల్ల
ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 దసరా దీపావళి పండగల సందర్భంగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైలు సర్వీసులను మరో రెండు నెలలు పొడిగించింది నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ స్టేషన్లో ఈ రైలు నిలుస్తాయి

