Wednesday, 22 July 2026
  • Home  
  • డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన

డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన ఉదయగిరి: జాతీయ డెంగీ నివారణ మహోత్సవం సందర్భంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు, మండల వైద్యాధికారిణి డాక్టర్ శివకల్పనా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు “పరిశీలించండి – క్లీన్ చేయండి – మూతలు పెట్టండి” అనే నినాదాలతో అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని నివారించవచ్చని వివరించారు

డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన
ఉదయగిరి: జాతీయ డెంగీ నివారణ మహోత్సవం సందర్భంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు, మండల వైద్యాధికారిణి డాక్టర్ శివకల్పనా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు “పరిశీలించండి – క్లీన్ చేయండి – మూతలు పెట్టండి” అనే నినాదాలతో అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని నివారించవచ్చని వివరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.