Monday, 11 May 2026
  • Home  
  • డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 158 వినతుల స్వీకరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 158 వినతుల స్వీకరణ

డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 158 వినతుల స్వీకరణ SPSR నెల్లూరు జిల్లా, తేది: 11.05.2026: జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 158 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, కుటుంబ వివాదాలు, దొంగతనాలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పారదర్శకంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు.

డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 158 వినతుల స్వీకరణ
SPSR నెల్లూరు జిల్లా, తేది: 11.05.2026:
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 158 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, కుటుంబ వివాదాలు, దొంగతనాలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పారదర్శకంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.