ఉదయగిరి మండలంలోని కృష్ణం పల్లి జడ్పీ హై స్కూల్లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఆమె చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల మాల వేసి నివాళురూపించారు Hm షేక్ సత్తార్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి టీచర్ సావిత్రి భాయి పూలే అన్నారు టీచర్ల అందరికీ ఆమె ఆదర్శం ప్రయమని కొనియాడారు



