త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక వి.కోట కమిటీ ఆధ్వర్యంన శ్రీ కృష్ణుడి ప్రతిమ ను శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు*చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని రామాపురం గ్రామంలో గంగమ్మ గుడి ప్రక్కన వేదిక నిర్మించి* , కొలువు తీర్చి, స్వామికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు , భగవద్గీత శ్లోక పారాయణం చేసి 9 వ రోజు ఆగస్టు 24 న ఆదివారం శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది. రామాపురం గంగమ్మ గుడి ప్రక్కన ఉన్న వేదిక నుండి బయలు దేరి రామాపురం గ్రామం వీధులు మొత్తం తిరిగి మరలాశ్రీకృష్ణ ప్రతిమ కొలువు ఉన్న ప్రాంగణం వేదిక వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పుర వీధులలో అంగరంగ వైభవంగా జరిగింది. ఊరేగింపు, జన్మాష్టమి ఉద్దేశ్యము గురించి ప్రబోధ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దేవుడే మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడు అని అంటారని, అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడని, ఆయనను అందరూ దైవంగా గుర్తించాలని, కృష్ణుడు పౌర్ణమి అమావాస్యలకి మధ్య అష్టమి తిథిలో పుట్టి జ్ఞాన అజ్ఞానములకు వారధిగా ఉన్నాడని ప్రజలకు ఈ విషయం తెలియజేసేందుకే ఊరేగింపు కార్యక్రమం చేసేదని వారుతెలిపారు . నేటి ఊరేగింపుతో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. ఊరేగింపు కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముస్లింలు పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని పల్లకి మో యడంతో రామాపురం మరో బృందావనంలో అయింది. పలువురు పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాధాకృష్ణ, రమేష్, త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వీకోట కమిటీ అధ్యక్షులు అశోక్ బాబు, ఝాన్సీ, రవి, విజయ్, హరి, హేమ తేజ, చరణ్, గౌతమ్ కృష్ణ, ఉదయ్, బంగారు పాల్యం, పలమనేరు, కుప్పం, శివరామపురం ల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

*కుల మతాల కు అతీతుడు శ్రీకృష్ణుడు*
త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక వి.కోట కమిటీ ఆధ్వర్యంన శ్రీ కృష్ణుడి ప్రతిమ ను శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు*చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని రామాపురం గ్రామంలో గంగమ్మ గుడి ప్రక్కన వేదిక నిర్మించి* , కొలువు తీర్చి, స్వామికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు , భగవద్గీత శ్లోక పారాయణం చేసి 9 వ రోజు ఆగస్టు 24 న ఆదివారం శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది. రామాపురం గంగమ్మ గుడి ప్రక్కన ఉన్న వేదిక నుండి బయలు దేరి రామాపురం గ్రామం వీధులు మొత్తం తిరిగి మరలాశ్రీకృష్ణ ప్రతిమ కొలువు ఉన్న ప్రాంగణం వేదిక వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పుర వీధులలో అంగరంగ వైభవంగా జరిగింది. ఊరేగింపు, జన్మాష్టమి ఉద్దేశ్యము గురించి ప్రబోధ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దేవుడే మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడు అని అంటారని, అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడని, ఆయనను అందరూ దైవంగా గుర్తించాలని, కృష్ణుడు పౌర్ణమి అమావాస్యలకి మధ్య అష్టమి తిథిలో పుట్టి జ్ఞాన అజ్ఞానములకు వారధిగా ఉన్నాడని ప్రజలకు ఈ విషయం తెలియజేసేందుకే ఊరేగింపు కార్యక్రమం చేసేదని వారుతెలిపారు . నేటి ఊరేగింపుతో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. ఊరేగింపు కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముస్లింలు పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని పల్లకి మో యడంతో రామాపురం మరో బృందావనంలో అయింది. పలువురు పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాధాకృష్ణ, రమేష్, త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వీకోట కమిటీ అధ్యక్షులు అశోక్ బాబు, ఝాన్సీ, రవి, విజయ్, హరి, హేమ తేజ, చరణ్, గౌతమ్ కృష్ణ, ఉదయ్, బంగారు పాల్యం, పలమనేరు, కుప్పం, శివరామపురం ల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

