పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దొంతి నేని చందర్ రావు ఆరోపించారు గ్రామపంచాయతీకి నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు



