Monday, 7 September 2026
  • Home  
  • కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఆగ్రహం
- రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఆగ్రహం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దొంతి నేని చందర్ రావు ఆరోపించారు గ్రామపంచాయతీకి నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దొంతి నేని చందర్ రావు ఆరోపించారు గ్రామపంచాయతీకి నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.