క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు మక్తల్ నియోజక వర్గ మాజీ ఎంఎల్ఏ చిట్టెం రామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎం సురేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మక్తల్ మాజీ ఎంఎల్ఏ రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు,నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ అభ్యర్థి ఎం సురేష్ మాట్లాడుతూ గ్రామ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని , ఎలాంటి సమస్య వచ్చిన మీ ముందు ఉంటాను ,గ్రామ అభివృద్ధి కై పాటుపడుతను, యూత్ కు సపోర్ట్ గా ఉంటాను ,నన్ను నమ్మి ఓటు వేసి చూడండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షీర లింగప్ప రామ్ చందర్ వెంకట్ రెడ్డి బీరప్ప శరణప్ప మారుతి దుకాణం రామచందర్ సిద్ధం వార్డు సభ్యులు , మహిళలలు పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మక్తల్ మాజీ ఎం ఎల్ ఏ
క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు మక్తల్ నియోజక వర్గ మాజీ ఎంఎల్ఏ చిట్టెం రామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎం సురేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మక్తల్ మాజీ ఎంఎల్ఏ రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు,నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ అభ్యర్థి ఎం సురేష్ మాట్లాడుతూ గ్రామ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని , ఎలాంటి సమస్య వచ్చిన మీ ముందు ఉంటాను ,గ్రామ అభివృద్ధి కై పాటుపడుతను, యూత్ కు సపోర్ట్ గా ఉంటాను ,నన్ను నమ్మి ఓటు వేసి చూడండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షీర లింగప్ప రామ్ చందర్ వెంకట్ రెడ్డి బీరప్ప శరణప్ప మారుతి దుకాణం రామచందర్ సిద్ధం వార్డు సభ్యులు , మహిళలలు పాల్గొనడం జరిగింది.

