దేశంలో ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2014-15లో 3.42 కోట్లుగా ఉన్న నమోదు 2023-24 నాటికి 4.5 కోట్లకు చేరింది. దాదాపు 31.5 శాతం వృద్ధి నమోదైందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

- News
ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 31 శాతం పెరిగింది
దేశంలో ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2014-15లో 3.42 కోట్లుగా ఉన్న నమోదు 2023-24 నాటికి 4.5 కోట్లకు చేరింది. దాదాపు 31.5 శాతం వృద్ధి నమోదైందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

