Monday, 7 September 2026
  • Home  
  • ఆడబిడ్డలపై దాడి.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
- హైదరాబాద్

ఆడబిడ్డలపై దాడి.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమన్నారు. వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమన్నారు. వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.