Saturday, 11 July 2026
  • Home  
  • అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చిన రామ చైతన్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చిన రామ చైతన్య

జలదంకి మండలం లోని ZPHS స్కూల్ లో SIR ఓటర్ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలదంకి జనసేన పార్టీ మండలం అధ్యక్షులు మురళి ఆయనతో పాటు ఉదయగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు రామ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో అందరూ రాబోయే 3 రోజులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏ బూతులోనైనా ఎటువంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.

జలదంకి మండలం లోని ZPHS స్కూల్ లో SIR ఓటర్ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలదంకి జనసేన పార్టీ మండలం అధ్యక్షులు మురళి ఆయనతో పాటు ఉదయగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు రామ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో అందరూ రాబోయే 3 రోజులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏ బూతులోనైనా ఎటువంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.