చంద్రబాబు అక్రమ అరెస్టుకు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా టీడీపీ అరకు ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో బుధవారం అనంతగిరి మండలంలో ‘నిజం గెలిచింది’ పేరిట దీపాలు వెలిగించారు. కక్షపూరిత అరెస్టుకు ప్రజలు 2024లో సమాధానం ఇచ్చారని, కోర్టు, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన తెలియజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందని ఆయన ఆరోపించారు.

అనంతగిరిలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
చంద్రబాబు అక్రమ అరెస్టుకు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా టీడీపీ అరకు ఇన్చార్జి డా. సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో బుధవారం అనంతగిరి మండలంలో ‘నిజం గెలిచింది’ పేరిట దీపాలు వెలిగించారు. కక్షపూరిత అరెస్టుకు ప్రజలు 2024లో సమాధానం ఇచ్చారని, కోర్టు, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన తెలియజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందని ఆయన ఆరోపించారు.

