Tuesday, 8 September 2026

Tag: Vemula Prasanth Reddy

తెలంగాణ

కేసీఆర్‌పై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణ

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై దాడికి కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తన అభ్యంతరకరమని ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కోవా లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.