Tuesday, 14 July 2026
  • Home  
  • SIR గడువు పొడిగింపునకు ఈసీకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి లేఖ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

SIR గడువు పొడిగింపునకు ఈసీకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి లేఖ

రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం SIR ప్రక్రియ పూర్తైందన్నారు. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కాగా, 3.69 కోట్ల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 14.19 లక్షల మంది మరణించినట్లు, 12.14 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు.

రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం SIR ప్రక్రియ పూర్తైందన్నారు. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కాగా, 3.69 కోట్ల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 14.19 లక్షల మంది మరణించినట్లు, 12.14 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.