ఈరోజు చిత్తూరు apsrtc 2వ డిపో నందు Apsrtc ఎంప్లాయ్స్ జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లలను పరిస్కార్చాలంటూ తెలిపారు లేని పచ్చన ఈ నెల 7,8,వ తేదీన apsrtc ఎంప్లాయిస్ జేఏసీ అద్వర్యం లో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమం ఉంటుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఇందులో NMUA, EU, కార్మికపరిషత్ నాయకులు మురళీదార్, మని,భాస్కర్,వినోద్, రవి, ప్రకాష్, జీవన్నాధం,సతీష్, గోపి, శివ, రమేష్, ఇంబ తదితరులు పాల్గొన్నారు

Apsrtc jac అద్వర్యం పోస్టర్ ఆవిష్కర్ణ
ఈరోజు చిత్తూరు apsrtc 2వ డిపో నందు Apsrtc ఎంప్లాయ్స్ జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లలను పరిస్కార్చాలంటూ తెలిపారు లేని పచ్చన ఈ నెల 7,8,వ తేదీన apsrtc ఎంప్లాయిస్ జేఏసీ అద్వర్యం లో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమం ఉంటుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఇందులో NMUA, EU, కార్మికపరిషత్ నాయకులు మురళీదార్, మని,భాస్కర్,వినోద్, రవి, ప్రకాష్, జీవన్నాధం,సతీష్, గోపి, శివ, రమేష్, ఇంబ తదితరులు పాల్గొన్నారు

