Wednesday, 30 July 2025
  • Home  
  • నాడు-నేడు పనులు సకాలం లో పూర్తి చేయాలి
- Featured

నాడు-నేడు పనులు సకాలం లో పూర్తి చేయాలి

04-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పథకంలో భాగంగా మొదటి ఫేస్ లో జరుగుతున్న పనులను డిప్యూటీ డి.ఈ రాధాకృష్ణ పరిశీలించారు .ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం లో నాడు-నేడు ఫస్ట్ ఫేస్ కి సంబంధించి 20 స్కూల్స్ ని ఎంపిక చేయడం జరిగిందని వీటి పనులకు సంబంధించి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల తొంబై ఒక్క రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు . మొత్తంపదహారు స్కూల్ లలో ప్రహరీ గోడనిర్మించవలసివున్నదని తెలిపారు .మొత్తం తొమ్మిది రకాలపనులుచేయవలసిఉందన్నారు .పెయింటింగ్ ,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ ,శానిటేషన్,మేజర్ అండ్ మైనర్ వర్క్ , మినరల్ వాటర్ స్కూల్ కి అవసరమైన టేబుల్స్ మొదలైనవన్నీ జూలై 31 కి పూర్తి చేయవలసిందిగా ఆదేశించామన్నారు ఆగస్టు మూడు కి స్కూల్స్ ప్రారంభించే టప్పటికీ అన్ని వసతులతోతీర్చిదిద్దుతామని తెలియజేశారు .మనుబోలు లోని చంద్రమౌళినగర్ నందు మరియు బద్దవోలు, వెంకన్నపాలెం నందు గల స్కూల్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,నాడు నేడు మనుబోలు ఏ.ఇ సుబ్బరాయలు, జడ్పీ బాయ్స్ హెడ్ మాస్టర్ ఎం.రమేష్ కుమార్ ,జడ్పీ గర్ల్స్ హెడ్మాస్టర్ జె.పద్మజ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


04-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పథకంలో భాగంగా మొదటి ఫేస్ లో జరుగుతున్న పనులను డిప్యూటీ డి.ఈ రాధాకృష్ణ పరిశీలించారు .ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం లో నాడు-నేడు ఫస్ట్ ఫేస్ కి సంబంధించి 20 స్కూల్స్ ని ఎంపిక చేయడం జరిగిందని వీటి పనులకు సంబంధించి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల తొంబై ఒక్క రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు . మొత్తంపదహారు స్కూల్ లలో ప్రహరీ గోడనిర్మించవలసివున్నదని తెలిపారు .మొత్తం తొమ్మిది రకాలపనులుచేయవలసిఉందన్నారు .పెయింటింగ్ ,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ ,శానిటేషన్,మేజర్ అండ్ మైనర్ వర్క్ , మినరల్ వాటర్ స్కూల్ కి అవసరమైన టేబుల్స్ మొదలైనవన్నీ జూలై 31 కి పూర్తి చేయవలసిందిగా ఆదేశించామన్నారు ఆగస్టు మూడు కి స్కూల్స్ ప్రారంభించే టప్పటికీ అన్ని వసతులతోతీర్చిదిద్దుతామని తెలియజేశారు .మనుబోలు లోని చంద్రమౌళినగర్ నందు మరియు బద్దవోలు, వెంకన్నపాలెం నందు గల స్కూల్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,నాడు నేడు మనుబోలు ఏ.ఇ సుబ్బరాయలు, జడ్పీ బాయ్స్ హెడ్ మాస్టర్ ఎం.రమేష్ కుమార్ ,జడ్పీ గర్ల్స్ హెడ్మాస్టర్ జె.పద్మజ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.