29-05-2020( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో లో చెడిమాల వెంకటరమనయ్య ప్రమాదవశాత్తు చనిపోయినారు వారికి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వై. ఎస్. ఆర్ బీమా పత్రాన్ని వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది, నామినిగా వారి కొడుకు చంచయ్య ఉంటే బ్యాంక్ అకౌంట్ లేకపోతే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో చెంచెయ్యకు బ్యాంక్ పాస్ బుక్ ఇపించడం జరిగింది,తరువాత YSR బీమా లో పెట్టడం జరిగింది..కాకాని సహకారంతో వీరికి వై.ఎస్.ఆర్ బీమా రెండులక్షల రూపాయలు రావడం జరిగింది,మాకు సహాయం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము అని వారు తెలియచేసినారు,ఈ కార్యక్రమంలో యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి గారు,విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి రామ్ యాదవ్,రైతు విభాగం మండల అధ్యక్షులు ఆవుల రమేష్ ,పల్లంరెడ్డి రాజా రెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జ్ గుంజి రమేష్,మునగల సునీల్ కుమార్.ఉడుత మధుబాబు,బోయిన అదయ్య,ఈపూరు రవి,రవీంద్ర రెడ్డి,శశి,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
వై. ఎస్. ఆర్ బీమా చెల్లింపు పత్రాన్ని అందచేసిన కాకాణి
29-05-2020( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో లో చెడిమాల వెంకటరమనయ్య ప్రమాదవశాత్తు చనిపోయినారు వారికి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వై. ఎస్. ఆర్ బీమా పత్రాన్ని వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది, నామినిగా వారి కొడుకు చంచయ్య ఉంటే బ్యాంక్ అకౌంట్ లేకపోతే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో చెంచెయ్యకు బ్యాంక్ పాస్ బుక్ ఇపించడం జరిగింది,తరువాత YSR బీమా లో పెట్టడం జరిగింది..కాకాని సహకారంతో వీరికి వై.ఎస్.ఆర్ బీమా రెండులక్షల రూపాయలు రావడం జరిగింది,మాకు సహాయం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము అని వారు తెలియచేసినారు,ఈ కార్యక్రమంలో యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి గారు,విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి రామ్ యాదవ్,రైతు విభాగం మండల అధ్యక్షులు ఆవుల రమేష్ ,పల్లంరెడ్డి రాజా రెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జ్ గుంజి రమేష్,మునగల సునీల్ కుమార్.ఉడుత మధుబాబు,బోయిన అదయ్య,ఈపూరు రవి,రవీంద్ర రెడ్డి,శశి,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

