Monday, 8 December 2025
  • Home  
  • వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు బత్తాయి పండ్లను విక్రయించారు
- Featured

వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు బత్తాయి పండ్లను విక్రయించారు

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లోని స్థానిక మద్దెల మడుగు వ్వవసాయమార్కెట్ యాడ్ లో కరోనా లాక్ డౌన్ దృశ్య రాష్ట్రప్రభుత్వం రైతులు నష్టపోకూడదు అన్న భావము తో రైతులకు గిట్టుబాటు ధర కళిపిస్తూ కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు అనిత కుమారి ఆదేశాల మేరకు 6 కిలోలు 100 రూ చొప్పున విక్రయించారు.ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగ పరచుకున్నరు.

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లోని స్థానిక మద్దెల మడుగు వ్వవసాయమార్కెట్ యాడ్ లో కరోనా లాక్ డౌన్ దృశ్య రాష్ట్రప్రభుత్వం రైతులు నష్టపోకూడదు అన్న భావము తో రైతులకు గిట్టుబాటు ధర కళిపిస్తూ కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు అనిత కుమారి ఆదేశాల మేరకు 6 కిలోలు 100 రూ చొప్పున విక్రయించారు.ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగ పరచుకున్నరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.