Tuesday, 15 September 2026
  • Home  
  • *పల్నాడు జిల్లాలో జడ్పీటీసీ వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో*
- పల్నాడు

*పల్నాడు జిల్లాలో జడ్పీటీసీ వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో*

నర్సరావుపేట :జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో ,రాబోయే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జడ్పీటీసీ) సాధారణ ఎన్నికల నిమిత్తం ఓటర్ల తుది జాబితాలను మండలాల వారీగా విడుదల చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జడ్పీ సీఈవో జ్యోతి బసు జిల్లా పరిధిలోని 28 జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 11,81,399 ఓట్లు కాగా పురుషులు 5,84,394. మహిళలు 5,96,937. ఇతరుల ఓట్లు 68 ఉన్నాయి. ఈ జాబితాల ఆధారంగా రాబోయే ఎన్నికలకు అవసరమైన పోలింగ్ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.

నర్సరావుపేట :జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో ,రాబోయే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జడ్పీటీసీ) సాధారణ ఎన్నికల నిమిత్తం ఓటర్ల తుది జాబితాలను మండలాల వారీగా విడుదల చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జడ్పీ సీఈవో జ్యోతి బసు జిల్లా పరిధిలోని 28 జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 11,81,399 ఓట్లు కాగా పురుషులు 5,84,394. మహిళలు 5,96,937. ఇతరుల ఓట్లు 68 ఉన్నాయి. ఈ జాబితాల ఆధారంగా రాబోయే ఎన్నికలకు అవసరమైన పోలింగ్ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.