పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రజిని సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక్కడి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన 200 కోట్లకు పైగా పెండింగ్ బిల్లుల విడుదలపై ఫైనాన్స్ అధికారులతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తితో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో సిరిసిల్లలో సభ ఏర్పాటు చేసి టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వరాలు ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి



