Wednesday, 9 September 2026
  • Home  
  • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
- రాజన్న సిరిసిల్ల

మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రీనా బాబా ఇంట్లో బుధవారం మంటలు చెలరేగాయి ఒక్కసారిగా వంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదానికి గల కారణాలు నష్టం వివరాలు తెలియవలసి ఉంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రీనా బాబా ఇంట్లో బుధవారం మంటలు చెలరేగాయి ఒక్కసారిగా వంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదానికి గల కారణాలు నష్టం వివరాలు తెలియవలసి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.