రాగి పంటలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి రంగారావు అన్నారు. బుధవారం అనంతగిరి పంచాయతీలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు కలుపు నివారణ పద్ధతులు వివరించి, తెగుళ్ల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వర్ణగ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

- అల్లూరి సీతారామరాజు
రాగి పంటలో శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు: అనంతగిరి ఏఓ
రాగి పంటలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి రంగారావు అన్నారు. బుధవారం అనంతగిరి పంచాయతీలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు కలుపు నివారణ పద్ధతులు వివరించి, తెగుళ్ల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వర్ణగ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

