పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో
వి బి జి రామ్ జి పథకంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డి ఆర్ డి ఏ జిల్లా అధికారి లక్ష్మీనారాయణ ఏపీ డి నరసింహులు ఎంపీడీవో సత్తయ్య హాజరయ్యారు ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి ఈ సి టి ఏ గ్రామస్తులు పాల్గొన్నారు



