విశాఖపట్నం సీతంపేటలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా గణపతి దేవస్థానం 33వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుఝామున 4 గంటల గణపతి హోమం, మహా అభిషేకములతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 5 గంటల నుండి సీతంపేట పుర వీధులలో 108 కళశములతో మహిళలచేత ఊరేగింపు మరియు పల్లకి సేవ నిర్వహింపబడునని విశాఖ పార్లమెంట్ MP మతుకుమిల్లి శ్రీ భరత్ మరియు విశాఖ (ఉత్తర) నియోజకవర్గం MLA పి. విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని ఆలయ ఈఓ శివ కేశవ రావు, చైర్మన్ నమ్మి రవి కుమార్, ధర్మకర్తలు భమిడిపాటి మల్లీశ్వరి, భీమవరపు శ్రీనివాస్ రావు, గంట్యాడ రాజేశ్వరి, లొట్ల పార్వతి తదితరులు తెలియజేశారు.

శ్రీ దుర్గా గణపతి దేవస్థానం 33వ వార్షికోత్సవం…
విశాఖపట్నం సీతంపేటలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా గణపతి దేవస్థానం 33వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుఝామున 4 గంటల గణపతి హోమం, మహా అభిషేకములతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 5 గంటల నుండి సీతంపేట పుర వీధులలో 108 కళశములతో మహిళలచేత ఊరేగింపు మరియు పల్లకి సేవ నిర్వహింపబడునని విశాఖ పార్లమెంట్ MP మతుకుమిల్లి శ్రీ భరత్ మరియు విశాఖ (ఉత్తర) నియోజకవర్గం MLA పి. విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని ఆలయ ఈఓ శివ కేశవ రావు, చైర్మన్ నమ్మి రవి కుమార్, ధర్మకర్తలు భమిడిపాటి మల్లీశ్వరి, భీమవరపు శ్రీనివాస్ రావు, గంట్యాడ రాజేశ్వరి, లొట్ల పార్వతి తదితరులు తెలియజేశారు.

