బద్రాద్రి కొత్తగూడెం జూలై 31 (పున్నమి వార్తలు)
రాష్ట్రంలో చేయూత కింద ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అర్హులను వెంటనే గుర్తించాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని
సూచించారు.
థలసీమియా, సికిల్సెల్ ఎనీమియా బాధితులకూ మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని స్పష్టం
చేశారు.



