నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, సమర్థవంతమైన పాలనకు ఇది మరో నిదర్శనం! క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే సరికొత్త సంచలనం సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచింది.
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ లోక్సభలో విడుదల చేసిన అధికారిక నివేదికే ఇందుకు సజీవ సాక్ష్యం! 📊✨
📈 రికార్డు స్థాయి పురోగతి ముఖ్యాంశాలు:
* *భారీ పెరుగుదల:* 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,085.15 మెగావాట్లు ఉన్న అదనపు సామర్థ్యం… 2025-26 నాటికి ఏకంగా 3,865.63 మెగావాట్లకు పెరిగింది!
* *4 రెట్లు ప్రగతి:* గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు (4x) ఎక్కువ కావడం విశేషం.
* *ముందంజలో ఏపీ:* NREDCAP సమర్థవంతమైన కార్యాచరణతో మన రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే ముందంజలో నిలిచింది.
“పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు, ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ వాతావరణం కల్పించడం వల్లే ఈ రికార్డు స్థాయి పురోగతి సాధ్యమైందని కేంద్ర నివేదిక స్పష్టం చేసింది.”
కూటమి ప్రభుత్వ విజనరీ నాయకత్వంలో పరిశ్రమలకు నమ్మకం పెరిగింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు, రాష్ట్రానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది!
*తెలుగుదేశం పాలనలోనే ప్రగతి సాధ్యం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ దూసుకుపోతోంది!


