నమస్తే సార్ /మేడమ్ 🙏
ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పులివెందుల స్మార్ట్ కిచెన్ సందర్శించి మండల సమాఖ్య వారితోను, స్మార్ట్ కిచెన్ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు తదుపరి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, భోజనం సరైన సమయంలో అందించాలని రోజువారీగా స్కూళ్లను పెంచుతూ భోజనం అందించే విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలని తెలియజేశారు,స్మార్ట్ కిచెన్ సమర్థవంతమైన నిర్వహణ కోసం పలు సలహాలు సూచనలు ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో PD DRDA గారు,పులివెందుల RDO గారు,DEO,& APC గారు,
SE PR, &RWS మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు, పులివెందుల మండలం సంబంధించి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు, కిచెన్ మేనేజర్ కవిత గారు, డెలివరీ మేనేజర్ ఓబులేసు గారు పులివెందుల DRDA APM KS. గురురాజ్ గారు, CC, MSA, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.






