Wednesday, 24 June 2026
  • Home  
  • కేంద్రం విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసింది
- News

కేంద్రం విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసింది

విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల (NGOs)పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇకపై సంస్థలు తమ కార్యకలాపాలు, సేవల పరిధి, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. అనుమతించిన కార్యకలాపాలకే విదేశీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనకు కనీసం ₹1 లక్ష జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయం విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల (NGOs)పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇకపై సంస్థలు తమ కార్యకలాపాలు, సేవల పరిధి, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. అనుమతించిన కార్యకలాపాలకే విదేశీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనకు కనీసం ₹1 లక్ష జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయం విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.