భీమాపురం: నూతనంగా ప్రారంభమైన భీమాపురం దొరసాని రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, నాణ్యమైన ఆహారం మరియు ఉత్తమ సేవలతో ప్రజల ఆదరణను పొందాలని ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి.
పవన్ కుమార్ బి మాట్లాడుతూ, ఈ సంస్థ విజయవంతంగా ముందుకు సాగాలని మరియు మరింత అభివృద్ధి చెందాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


