ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల, పలువురు ఎమ్మెల్యేలు మరియు యూనివర్సిటీ అధికారులు పాల్గొని గవర్నర్కు అపూర్వ స్వాగతం పలికారు.

నెల్లూరులో గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఘన స్వాగతం!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల, పలువురు ఎమ్మెల్యేలు మరియు యూనివర్సిటీ అధికారులు పాల్గొని గవర్నర్కు అపూర్వ స్వాగతం పలికారు.

