Thursday, 28 May 2026
  • Home  
  • చిత్తూరు జిల్లా. అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డలనే బలి చేసిన తల్లి!
- చిత్తూరు

చిత్తూరు జిల్లా. అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డలనే బలి చేసిన తల్లి!

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో జరిగిన దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన సి. పవిత్రకు కోర్టు జీవిత ఖైదు విధించింది.6 ఏళ్లు, 3 ఏళ్ల వయస్సున్న తన ఇద్దరు కుమారులను ఫ్యాన్‌కు ఉరివేసి చంపి ప్రియుడితో పారిపోయిన కేసులో చిత్తూరు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎన్. శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు…

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో జరిగిన దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన సి. పవిత్రకు కోర్టు జీవిత ఖైదు విధించింది.6 ఏళ్లు, 3 ఏళ్ల వయస్సున్న తన ఇద్దరు కుమారులను ఫ్యాన్‌కు ఉరివేసి చంపి ప్రియుడితో పారిపోయిన కేసులో చిత్తూరు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎన్. శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.