గుండుగోలు హైవే రోడ్డుపై మొక్కజొన్న వ్యర్థాలను వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ వ్యర్థాలపై జారి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వీఐపీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుండగా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై వ్యవసాయ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులు మరియు రైతులను కోరుతున్నారు.

హైవేపై మొక్కజొన్న వ్యర్థాలు – ప్రయాణికులకు ఇబ్బందులు
గుండుగోలు హైవే రోడ్డుపై మొక్కజొన్న వ్యర్థాలను వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ వ్యర్థాలపై జారి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వీఐపీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుండగా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై వ్యవసాయ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులు మరియు రైతులను కోరుతున్నారు.

