ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలను వివరించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మెరుగైన విద్యా సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల ప్రచారం |
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలను వివరించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మెరుగైన విద్యా సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు కోరారు.

