ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి)
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు టిడిపి సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెల్లగిరి చిట్టిబాబు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19 నుంచి 24 వరకు కూలీలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ, రాగి జావా, షర్బత్, నిమ్మకాయ నీళ్లు అందజేస్తామని తెలిపారు. సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి కూలీలకు చిట్టిబాబు మజ్జిగ పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి) ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు టిడిపి సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెల్లగిరి చిట్టిబాబు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19 నుంచి 24 వరకు కూలీలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ, రాగి జావా, షర్బత్, నిమ్మకాయ నీళ్లు అందజేస్తామని తెలిపారు. సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

