ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ మాల్కు రుణాల మంజూరులో నిబంధనలు పాటించలేదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపై బ్యాంక్ ఛైర్మన్ హోదాలో బొగ్గుల సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున బ్యాంక్ మాజీ ఛైర్మన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిబంధనల మేరకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఛైర్మన్ మాత్రం స్పందించలేదు.

ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్పై ఆరోపణలు.. ఛైర్మన్ ఎక్కడ?
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ మాల్కు రుణాల మంజూరులో నిబంధనలు పాటించలేదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపై బ్యాంక్ ఛైర్మన్ హోదాలో బొగ్గుల సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున బ్యాంక్ మాజీ ఛైర్మన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిబంధనల మేరకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఛైర్మన్ మాత్రం స్పందించలేదు.

