Thursday, 30 April 2026
  • Home  
  • టాప్ రిజల్ట్స్‌తో మాంటిస్సోరీ విద్యార్థుల విజయపథం 69 మంది ఫస్ట్ క్లాస్ – మాంటిస్సోరీ స్కూల్ విజయగాథ
- తూర్పు గోదావరి

టాప్ రిజల్ట్స్‌తో మాంటిస్సోరీ విద్యార్థుల విజయపథం 69 మంది ఫస్ట్ క్లాస్ – మాంటిస్సోరీ స్కూల్ విజయగాథ

తాళ్లపూడి ,పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 30: 2026 పదవ తరగతి ఫలితాల్లో తాళ్లపూడి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్కూల్ కరస్పాండెంట్ వి.వి. అనీష్ తెలిపిన వివరాల ప్రకారం, రాచపోతుల మేఘన 586, దేవిశెట్టి మధు 585, కత్తిరి సంజన 578 మార్కులు సాధించారు. మొత్తం 70 మంది విద్యార్థుల్లో 69 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. 22 మంది విద్యార్థులు 550కు పైగా, 45 మంది 500కు పైగా మార్కులు పొందారు. ఈ ఫలితాలపై పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించింది. పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఈ విజయానికి కారణమని తెలిపారు.

తాళ్లపూడి ,పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 30: 2026 పదవ తరగతి ఫలితాల్లో తాళ్లపూడి మాంటిస్సోరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్కూల్ కరస్పాండెంట్ వి.వి. అనీష్ తెలిపిన వివరాల ప్రకారం, రాచపోతుల మేఘన 586, దేవిశెట్టి మధు 585, కత్తిరి సంజన 578 మార్కులు సాధించారు. మొత్తం 70 మంది విద్యార్థుల్లో 69 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. 22 మంది విద్యార్థులు 550కు పైగా, 45 మంది 500కు పైగా మార్కులు పొందారు. ఈ ఫలితాలపై పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించింది. పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఈ విజయానికి కారణమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.